Saturday, May 2, 2026

కుప్పకూలిన స్టాక్ మార్కెట్

Must Read

స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఒక్కసారిగా రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. గురువారం ఉదయం నుంచే నష్టాలు మొదలయ్యాయి. ముగింపు నాటికి రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఫార్మా కంపెనీలు సైతం నష్టాలు చవిచూశాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల కోత, భవిష్యత్తులో ఎక్కువగా తగ్గకపోవచ్చు అన్న అంచనాలు స్టాక్ మార్కెట్ ను కుప్పకూలేలా చేశాయి. ముఖ్యంగా బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఏసియన్ పెయింట్స్ భారీగా నష్టాలు చూశాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -