తెలంగాణలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. దీని కోసం తేదీ కూడా నిర్ణయించినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూన్ చివరికల్లా ఎన్నికల ప్రకటన కూడా జారీ కానున్నట్లు తెలుస్తోంది. గురువారం మంత్రి వర్గ భేటీలో ఉద్యోగుల డిమాండ్లు, మెట్రో విస్తరణ, రహదారుల అభివృద్ధి సహా మొత్తం 56 కీలక...
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్ లో జూన్ 15 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నప్పటికీ 18వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. తాజాగా విడుదలైన తెలంగాణ టెట్ 2025 షెడ్యూల్ ప్రకారం జూన్ 18వ తేదీన...
స్వచ్ఛమైన నగరానికి కాంగ్రెస్ తెగులు పట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ముఖచిత్రంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర రాజధానిలో పాలన పడకేసిందని వ్యాఖ్యానించారు. అందాల పోటీలతో నగరానికి అందం రాదంటూ సెటైర్లు వేశారు. నగరం అందంగా ఉంటేనే రాష్ట్రానికి శోభ వస్తుందన్నారు. గురుకులాల్లో విద్యార్థులకే కాదు...
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీలో దొంగలంతా ఒక్కటయ్యారని విమర్శించారు. దమ్ముంటే తనను బీజేపీ నుండి సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయటపెడతా అంటూ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అతనికి...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగాలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు...
ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవల గురుకుల విద్యార్థుల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు బోర్డు తుడవడం, గదులు శుభ్రం చేసుకోశడం, టాయిలెట్ కడగడంలో తప్పేం ఉందంటూ అలుగు వర్షిణి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్...
హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మిస్ థాయిలాండ్ ఒపల్ సుచత చువంగ్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. మొత్తం 110 దేశాలకు చెందిన భామలు పోటీలో పాల్గొన్నారు. అందులో ఫైనల్స్ కు 40 మంది చేరుకున్నారు. శనివారం హైటెక్స్ లో అత్యంత వైభవోపేతంగా జరిగిన తుది పోటీల్లో 72వ...
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా షాకిచ్చారు. ఇటీవల ఆమె గాంధీ భవన్లో ధర్నా చేయడంపై షోకాజ్ నోటీసులు పంపించారు. టీపీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గాంధీ భవన్లోనే ధర్నా చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...