ఇండియన్ స్టాక్ మార్కెట్ మరోసారి కుప్పకూలింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ లో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి వల్ల మార్కెట్ పడిపోయింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు దిగజారింది. నిఫ్టీ మళ్లీ 24వేల కంటే తక్కువకు పడిపోయింది. ఒక్క సెషన్ లోనే రూ.6లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండడం, ట్రంప్ విజయం తర్వాత డాలర్ విలువ...
మినీ వరల్డ్ కప్ గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీ సౌతాఫ్రికాలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రోఫీ పాకిస్థాన్ లో జరగాల్సి ఉండగా.. పాక్ కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేదు. హైబ్రిడ్ మోడల్ లో టోర్నీని నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిరాకరించడంతో సౌతాఫ్రికాలో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ భావిస్తోంది....
అమెరికా ఎన్నికలకు ముందు భారీగా పెరిగిన బంగారం.. ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. మంగళవారం రూ.1470 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం రూ.70,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.77,290 గా ఉంది. ఇది తగ్గుతుందా? మళ్లీ పెరుగుతుందా? అనేది చూడాలి. ఇప్పటికే పెండ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి గిరాకీ పెరిగింది.
రష్యా, ఉత్తర కొరియా మధ్య కీలక ఒప్పందం జరిగింది. శత్రు దేశాలు యుద్ధానికి వస్తే ఒకరికి ఒకరు సహకరించుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఎంవోయూను ఇరు దేశాలు ఆమోదించాయి. ఈ ఏడాది జూన్ లోనే ఈ డీల్ జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే రష్యా కోసం ఉత్తర కొరియా...
వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం
మహారాష్ట్ర పత్రికల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం వివాదాస్పదమైంది. మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇక్కడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై యాడ్స్ ఇచ్చింది. మహారాష్ట్రలోని అన్ని ప్రముఖ పత్రికల్లో అచ్చు వేయించింది. ఇందుకోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. సదరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంలోని ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కోనసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈ అప్పపీడనం ప్రభావంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయింది. హోమంత్రి అని...
ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం భారీ అవినీతికి పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, బావమరుదులు అక్రమంగా కాంట్రాక్టులు దక్కించుకొని ప్రజాధనం కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బావమరిదికి చెందిన శోధా కంపనీ టర్నోవర్ రూ.3కోట్లు ఉంటే ఆ కంపెనీకి...
వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనలో 55మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ కింద వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సోమవారం గ్రామంలో అభిప్రాయ సేకరణ జరిపారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్...
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు. ఈ దేశానికి 51వ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర పెద్దలు హాజరయ్యారు. గతంలో...
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై గ్రామస్తులు దాడి చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ అభివృద్ధిలో భాగంగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. దీనిపై కొద్ది రోజులుగా గ్రామస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తం...