Sunday, June 15, 2025

సుప్రీం చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా!

Must Read

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు. ఈ దేశానికి 51వ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర పెద్దలు హాజరయ్యారు. గతంలో సుప్రీం చీఫ్ గా పనిచేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ కాలపరిమితి ముగియడంతో సంజీవ్ ఖన్నా ఈ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీకి చెందిన సంజీవ్ ఖన్నా 1983లో బార్ కౌన్సిల్ లో అడ్వకేట్ గా రిజిస్టర్ అయ్యారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సుప్రీం చీఫ్ అయ్యారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -