Saturday, April 18, 2026

మహారాష్ట్రలో తెలంగాణ సొమ్ముతో యాడ్స్?

Must Read

వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం

మహారాష్ట్ర పత్రికల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం వివాదాస్పదమైంది. మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇక్కడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై యాడ్స్ ఇచ్చింది. మహారాష్ట్రలోని అన్ని ప్రముఖ పత్రికల్లో అచ్చు వేయించింది. ఇందుకోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. సదరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సొమ్ము మహారాష్ట్రంలో ఖర్చు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. అయితే, ఇది ప్రభుత్వ సొమ్మా? లేక పార్టీ సొమ్మా? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -