కంచె గచ్చిబౌలి భూములపై దర్యాప్తు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలి అడవి విధ్వంసం గురించి మీ ప్రసంగం విని...
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్వీయూ పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గోశాలలో ఆవుల మృతిపై టీడీపీ,...
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్ చేసినందుకు ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాహుల్ గాంధీని చూసి మోడీ భయపడుతున్నాడని అందుకే ఈడీ కేసు వేశాడనిన నేతలు ఆరోపించారు. వంద మంది మోడీలు వచ్చినా గాంధీ కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు....
రాజా రాణి సినిమాతో తెలుగులో సైతం సూపర్ ఫాలోయర్లను సంపాదించుకున్న నటి నజ్రియా. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. నానితో డైరెక్ట్ తెలుగు మూవీ కూడా చేసింది నజ్రియా. గతేడాది సూక్ష్మదర్శిని సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నజ్రియా సోషల్ మీడియా, సినిమాలకు కాస్త గ్యాప్...
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్సీయూ భూములపై చేసిన కుంభకోణంపై ఆర్బీఐ విచారణ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మోదీ రేవంత్ పై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. గురువారం ఉదయం కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హెచ్సీయూ భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నదని...
ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనుల పునః...
టీటీడీ గోశాలలో గోవుల పరిస్థితిపై టీడీపీ చేసిన సవాల్ను వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డీ స్వీకరించారు. ఈ మేరకు నేడు ఉదయం టీటీడీ గోశాలకు బయలుదేరగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల...
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం నగరవాసులకు షాక్ ఇచ్చింది. మరోసారి చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మెట్రో రూ.6,500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు ఎల్అండ్ టీ సంస్థ తెలిపింది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించింది. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపునకు సుముఖత చూపకపోవడంతో వాయిదా...
2028లో లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కూడా ఉండనున్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే వేదికను ఐసీసీ ఇటీవల ప్రకటించింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న పొమోనా సిటీలోని ఫెయిర్క్రాండ్స్ లో క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది. కాగా, సుమారు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ ను...
కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్బంగా నేడు వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జగన్ ఓ పోస్టు చేశారు. స్త్రీ జనోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి. సాహితీవేత్తగా,...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...