Sunday, June 1, 2025

Today Bharat

NTR30 నుంచి క్రేజీ అప్​డేట్.. జాన్వీ​ లుక్​ కెవ్వు కేక అంటున్న తారక్ ఫ్యాన్స్!

NTR30 నుంచి క్రేజీ అప్​డేట్.. జాన్వీ​ లుక్​ కెవ్వు కేక అంటున్న తారక్ ఫ్యాన్స్! ‘ఆర్ఆర్ఆర్’తో పార్ వరల్డ్ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూట్...

వాళ్ల వల్లే బతికా.. హెల్త్ అప్​డేట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

వాళ్ల వల్లే బతికా.. హెల్త్ అప్​డేట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్! బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఇటీవల గుండెపోటుకు గురయ్యారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ప్రధాన రక్తనాళం చాలా మటుకు మూసుకుపోయిందన్నారు. సరైన టైమ్​లో డాక్టర్లు ట్రీట్​మెంట్ చేయడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. తన హెల్త్ కండీషన్​ను వివరిస్తూ...

ముగ్గురు స్టార్లు కలిసొస్తున్నా.. KGF పోలిక తప్పట్లేదే!

ముగ్గురు స్టార్లు కలిసొస్తున్నా.. KGF పోలిక తప్పట్లేదే! ‘కేజీఎఫ్’, ‘విక్రాంత్ రోణ’, ‘కాంతార’ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లను అందించిన శాండల్​వుడ్ నుంచి ఇప్పుడు మరో బిగ్ బడ్జెట్ మూవీ వస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఉపేంద్ర పక్కన శ్రియా సరన్ నటిస్తున్న ఈ ఫిల్మ్...

మగాళ్లది అంతా రివర్స్ సైకాలజీ.. మాజీ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

మగాళ్లది అంతా రివర్స్ సైకాలజీ.. మాజీ హీరోయిన్ కామెంట్స్ వైరల్! టాలీవుడ్​లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్​గా ఇంద్రజను చెప్పొచ్చు. హీరోయిన్​గా నటిస్తూనే మంచి పాత్రలు దొరికినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్​గానూ ఆమె రాణించారు. తన అందం, అభినయంతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ ఛానెల్​లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షోలో జడ్జిగా వ్యవహరిసత్ఉన్నారు. ఇక,...

చిల్లర ప్రయత్నాలు చేస్తే కోర్టుకెళ్తా.. ‘బలగం’ కాంట్రవర్సీపై వేణు ఫైర్!

చిల్లర ప్రయత్నాలు చేస్తే కోర్టుకెళ్తా.. ‘బలగం’ కాంట్రవర్సీపై వేణు ఫైర్! తెలంగాణ నేపథ్యంతో వచ్చే సినిమాలు ఈమధ్య పెరుగుతున్నాయి. తెలంగాణ నేటివిటీతో పాటు ఇక్కడి మాండలికానికి కూడా టాలీవుడ్​ మూవీల్లో ప్రాధాన్యత పెరగుతోంది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ‘బలగం’ మూవీ మంచి ఆదరణను పొందుతోంది. తెలంగాణ పల్లె నేపథ్యంతో అల్లుకున్న కథ, నేటివిటీ, మాండలికం,...

క‌ల్వ‌కుంట్ల క‌విత జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దా!

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో తెలంగాణలోని అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా సీఎం కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత అరెస్టుపై ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఈ విష‌యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ స్కాంలో సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ...

ద‌టీజ్ జ‌గ‌న్‌ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు

గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ విజ‌య‌వంతం రెండు రోజుల్లో.. ప్రభుత్వంతో 352 ఎంవోయూలు. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి. అంచనాలను మించి అందుకున్న లక్ష్యం. దటీజ్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు కూడా. విశాఖపట్నం గ్లోబల్‌...

ఏపీకి పెట్టుబ‌డుల వ‌ర‌ద‌

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 తొలి రోజు స‌క్సెస్‌ రూ.11.85 లక్షల కోట్లకు… సంబంధించిన 92 ఎంఓయూలును పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ చిత్రం మార‌బోతోంది. రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌ర‌ద‌లా వ‌స్తున్నాయి. దేశ, విదేశీ కార్పోరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’ తొలి రోజు సూప‌ర్...

స్వలింగ వివాహం చేసుకున్న ప్రముఖ క్రికెటర్

క్రీడా లోకంలో సంచలనం ఈ మధ్య స్వలింగ వివాహాలు కామన్ అయ్యాయి. కానీ ఓ క్రికెటర్ స్వలింగ వివాహం చేసుకుంటే అది స్పెషలే. అసలు విషయానికి వెళ్తే.. స్వలింగ వివాహాలు చాలా దేశాల్లో చట్టబద్ధం అయ్యాయి. మన దేశంలోనూ ఈ వివాహం చట్టబద్ధమైందే. ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు మహిళలు వివాహం చేసుకుంటే దానిని స్వలింగ...

విశాఖ‌కు కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు

మెరిసిపోతున్న వైజాగ్‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌ విశాఖ‌కు కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధానిగా అవ‌త‌రించ‌బోతున్న విశాఖ న‌గ‌రానికి పారిశ్రామిక‌ శోభతో మెరిసిపోతోంది. వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 కోసం విశాఖ నగరం రెడీ అయ్యింది. ఈ నెల 3, 4వ తేదీల్లో నిర్వ‌హిస్తున్న ఈ స‌మ్మిట్‌కు 26 దేశాల...

About Me

700 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -spot_img