తెలంగాణలోని ఆటో కార్మికుల సమస్యలపై పోరాడతామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పటాన్ చెరు కు చెందిన ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు హరీష్రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందన్నారు. పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారంటూ...
దేశ మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ప్రముఖులు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ , తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తొలి...
టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏసీ సీఎం చంద్రబాబు ప్రముఖ బైక్ ట్యాక్సీ యాప్ ర్యాపిడోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను స్ఫూర్తిగా తీసుకునే ర్యాపిడో ఆవిష్కరణ చేశారంటూ వ్యాఖ్యానించారు. ర్యాపిడో వ్యవస్థాపకుల్లో ఒకరైన నిజామాబాద్కు చెందిన పవన్ గుంటూరు జిల్లా వాసి అని చెప్పుకొచ్చారు. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏఐఫర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస విజయాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ చూసినా రష్మిక హవా కొనసాగుతోంది. పుష్ప బ్లాక్ బాస్టర్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఆ తర్వాత ఛావా, సికిందర్, పుష్ప2 వంటి సినిమాలతో సూపర్ హిట్లు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇటీవల కుబేరాతో మంచి మార్కులు...
పార్లమెంట్ కన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. చాలామంది పార్లమెంట్ అత్యున్నతమైందంటారని, కానీ తన ఉద్దేశంలో భారత రాజ్యాంగమే అత్యంత ముఖ్యమైందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్ కు అధికారాలున్నాయి కానీ రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదన్నారు. ప్రతి ఒక్కరికి నివసించేందుకు ఇల్లు ఉండాలని,...
పోర్న్ వీడియోలు చిత్రీకరిస్తూ అమ్ముకుంటున్న ఓ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని అంబర్పేటలో హెచ్డీ కెమెరాలతో దంపతులు లైవ్ న్యూడ్ వీడియోల వ్యాపారం చేస్తున్నారు. రూ.2000కు లైవ్ లింక్, రూ.500కు రికార్డెడ్ వీడియోలు అమ్ముకుంటున్నారు. కొద్ది రోజులుగా ఈ వ్యాపారం సాగుతుందగా టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు.బాగ్ అంబర్పేటలోని మల్లికార్జుననగర్లోని ఓ క్యాబ్ డ్రైవర్...
రాజమండ్రిలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు శంకుస్థాపన చేశారు. రూ.94.44 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ పర్యాటకులను మరింత ఆకర్షిస్తుందని పాలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు ఇచ్చినట్లు ధర్మాసనం తెలిపింది.కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదని హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. గతేడాది జనవరి 31తో...
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత పోస్టు కార్డు ఉద్యమానికి తెరలేపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు హామీలు ఇవ్వడం ద్వారా తెలంగాణలో...
కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను ఆలయంలోని హుండీలో వేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు తమ ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వాలని ఆ వ్యక్తి భార్య, కుమార్తెలు ఆలయ అధికారులను వేడుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా పడవేడుకు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...