ఐకమత్యమే మహా బలం అనే మాటకు నిదర్శనంగా మారింది ఏపీ బీజేపీ. న్యూ ఇయర్ సందర్భంగా సినీ నటి, బీజేపీ నేత మాధవీలత చేసిన వ్యాఖ్యలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో మాధవీలతకు మద్దతుగా బీజేపీ నేతలంగా ఏకమయ్యారు. కూటమి సర్కారు అధికారంలో భాగమైన...
చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. ఆ దేశంలో HMPV అనే వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ బాధిత రోగులతో చైనా ఆస్పత్రులు అన్ని నిండిపోయాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కు కేంద్ర...
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేలు, ఇద్దరి పూచికత్తుపై ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11గా బన్నీని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు....
చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని పలు శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లీష్లో ఉత్తర్వులు ఇచ్చి అప్లోడ్ చేయాలని.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన...
TG: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో హైదరాబాద్ నుంచి కొత్తగా సుమారు లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,39,506 రేషన్కార్డులు ఉండగా...
ఈనెల 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ ముస్తాబవుతోంది. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. కుంభమేళా నేపథ్యంలో ప్రత్యేక వెబ్పేజీని రూపొందించినట్లు తెలిపింది. ఇందులో...
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామాలయంలో రాంలాలాకు పట్టాభిషేకం జరిగిన మొదటి వార్షికోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 11న తొలి వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ, వీవీఐపీ దర్శనంపై నిషేధం విధించినట్లు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఈనెల 11...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కీలకమైన ఐదో టెస్టులోనూ విరాట్ కేవలం 17 పరుగులే చేసి ఔటయ్యాడు. నిర్లక్ష్యంగా ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని వెంటాడిన కోహ్లీ.. స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. కోహ్లీని కూడా తప్పిస్తే...
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల మూడో వారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని పార్టీ...
మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్రూమ్లో రహస్య వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపుతున్నాయి. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్పై చేతి గుర్తులు లభించాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లుగా అద్దంపై గుర్తులు కూడా లభించాయి. రాత్రి ఒంటి గంటకు ఓ విద్యార్థిని కెమెరాను గుర్తించింది. రెండు మూడు చోట్ల కెమెరాలు...