Friday, January 24, 2025

కోటి ఎకరాలకు ‘రైతు భరోసా’?

Must Read

ఈనెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు భరోసా’ సాయాన్ని అందజేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు కోటి ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. అంటే రూ.5,500 కోట్ల నుంచి రూ.6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -