కరోనా వల్ల అందరికీ ఆరోగ్యం విలువ తెలిసొచ్చింది. హెల్త్ కంటే ఏదీ ముఖ్యం కాదని అందరికీ అర్థమైంది. అందుకే ఇప్పుడు అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ఫోకస్ చేస్తున్నారు. అందుకోసం వ్యాయామం చేయడంతో పాటు మంచి డైట్ ను కూడా పాటిస్తున్నారు. కానీ భోజనంలో పుట్టగొడుగులు లాంటి ఎన్నో పోషకాలు కలిగిన ఫుడ్స్ ను చేర్చుకోవడం...
ఇప్పుడు ఎక్కడ చూసినా వన్డే వరల్డ్ కప్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్నీ గురువారం మొదలైంది. ప్రపంచ కప్ ను హోస్ట్ చేస్తున్న భారత్ లో వరల్డ్ కప్ సందడి ఒక రేంజ్ లో ఉంది. అయితే ఈ టైమ్ లో ప్రముఖ భారతీయ క్రికెటర్...
ఈ రోజుల్లో చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారి నుంచి బయటపడటం అంత తేలిక కాదు. చికిత్స కోసం రూ.లక్షలకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా ఒక్కోసారి బతుకుతారని డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వరు. అయితే క్యాన్సర్ ను త్వరగా గుర్తించగలిగితే దాని నుంచి బయటపడొచ్చని వైద్యులు...
రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. ప్రమాదాల్లో చనిపోయి ఆప్తులు దూరమవ్వడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. యాక్సిడెంట్ వల్ల కుటుంబ పెద్దల్ని కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాలకు లెక్కేలేదు. అక్కడా ఇక్కడా అని కాకుండా అన్ని చోట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైవేల మీద జరిగే ప్రమాదాలు ఎక్కువ. నిర్లక్షమైన డ్రైవింగ్,...
పసిడి ఇష్టపడే మహిళలకు గుడ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ రేట్స్ వరుసగా పడిపోతున్నాయి. గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా ఏకంగా 7 నెలల కనిష్టానికి పసిడి ధరలు పడిపోవడం విశేషం. ఇంటర్నేషనల్ మార్కెట్ సిచ్యువేషన్స్ కు అనుగుణంగా దేశంలో మరోమారు బంగారం ధరలు భారీగా...
ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో నోబెల్ మొదటి స్థానంలో ఉంది. ఈ పురస్కార గ్రహీతలకు దక్కే గౌరవ మర్యాదలు అంతా ఇంతా కాదు. నోబెల్ కోసం వరల్డ్ వైడ్ గా ఎన్నో దేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు పోటీపడతారు. ఈ సంవత్సరం నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం మొదలైంది. ఇప్పటికే వైద్య...
బిజీ లైఫ్లో పడి అందరూ సంతోషం అనే పదానికి ఆమడ దూరంలో ఉంటున్నారు. పొద్దున లేస్తే ఉద్యోగం, వ్యాపారం అంటూ తెగ బిజీ అయిపోతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు రెస్ట్ తీసుకుందామన్నా కుదరట్లేదు. ఆరోగ్యం కాపాడుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. జాబ్, బిజినెస్ గోలలో పడి ఆనందం, సంతోషానికి దూరమైపోతున్నారు. మిగిలిన...
గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో అపురూపమైన విషయం. రక్తమాంసాలను పంచుకొని పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది పడితే అది తినకుండా డాక్టర్లు సూచించిన పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలి.
ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి నెల నుంచి ప్రసవం వరకు గర్భిణీలు హెల్త్ విషయంలో...
మోడర్న్ టెక్నాలజీ రోజురోజుకీ మరింత కొత్తపుంతలు తొక్కుతోంది. ఏటేటా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. అయితే ఏఐని కొందరు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఒరిజినల్ కు, డుప్లికేట్ కు తేడా తెలియనంతగా ఫొటోలు, వీడియోలను మార్చేస్తున్నారు. ఆఖరికి గొంతులు కూడా ఏమారుస్తున్నారు. దీన్నే ‘డీప్...
మన దేశంలో ఆల్కహాల్ వాడకం బాగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యపాన సేవనం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా పండుగల సమయంలో పీపాలకు పీపాలు తాగేస్తున్నారు మందుబాబులు. వీటి వల్ల సర్కారు ఖజానాకు డబ్బులు దండిగా వచ్చి చేరుతున్నాయి. ఆల్కహాల్ లవర్స్ పెరిగిపోవడం, మద్యం అమ్మకాలు భారీగా ఉండటంతో అనేక రకాల కొత్త బ్రాండ్లు పరిచయం...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...