కంచె గచ్చిబౌలి భూములపై దర్యాప్తు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలి అడవి విధ్వంసం గురించి మీ ప్రసంగం విని...
రాజా రాణి సినిమాతో తెలుగులో సైతం సూపర్ ఫాలోయర్లను సంపాదించుకున్న నటి నజ్రియా. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. నానితో డైరెక్ట్ తెలుగు మూవీ కూడా చేసింది నజ్రియా. గతేడాది సూక్ష్మదర్శిని సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నజ్రియా సోషల్ మీడియా, సినిమాలకు కాస్త గ్యాప్...
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం నగరవాసులకు షాక్ ఇచ్చింది. మరోసారి చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మెట్రో రూ.6,500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు ఎల్అండ్ టీ సంస్థ తెలిపింది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించింది. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపునకు సుముఖత చూపకపోవడంతో వాయిదా...
2028లో లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కూడా ఉండనున్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే వేదికను ఐసీసీ ఇటీవల ప్రకటించింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న పొమోనా సిటీలోని ఫెయిర్క్రాండ్స్ లో క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది. కాగా, సుమారు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ ను...
కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్బంగా నేడు వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జగన్ ఓ పోస్టు చేశారు. స్త్రీ జనోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి. సాహితీవేత్తగా,...
కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హెచ్సీయూలో చెట్ల నరికివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని పేర్కొంది. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడి చేయడం ఆందోళన కలిగించిందన్నారు....
జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ దేశానికి చేరుకున్నారు.ఈ రోజు ఉదయం నారిటా ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం బృందం ఏప్రిల్ 22 వరకు జపాన్లో పర్యటించనున్నారు. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పలు సమావేశాల్లో పాల్గొననున్నారు. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించనున్నారు. మంత్రి...
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానం కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ స్థానానికి ఏప్రిల్ 22...
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ చార్జిషీట్ దాఖలు చేసింది. గాంధీ కుటుంబంపై తొలి ఛార్జిషీట్ దాఖలైంది. సుమన్ దూబే, ఇతరుల పేర్లు కూడా అందులో చేర్చారు. ఈడీ ఫిర్యాదుపై...
నేడు కంచె గచ్చిబౌలిలోని హెచ్సీయూ భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ తీర్పుపై అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు సామాన్యుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఒక వైపు అవి వర్సిటీ భూములని విద్యార్థులు, ప్రభుత్వ భూమి అని సర్కార్ వాదిస్తున్నారు. అక్కడ అడవి లేదని, వినియోగంలో లేక చెట్లు పెరిగాయని సీఎం రేవంత్ రెడ్డి...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...