Saturday, May 17, 2025

ఆప‌రేష‌న్ సింధూర్ కొన‌సాగుతోంది – రాజ్‌నాథ్‌ సింగ్‌

Must Read

పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త సైన్యం చేప‌ట్టిన‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొన‌సాగుతుంద‌ని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెల్ల‌డించారు. ఆపరేషన్ సింధూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. నేడు త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలతో పాటు ఆయన అభినందించారు. పాకిస్థాన్ ఎదురుదాడికి పాల్ప‌డితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆప‌రేష‌న్ సింధూర్‌లో పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. తాము కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్‌ చేశామని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -