Sunday, June 1, 2025

#operationsindoor

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందాడు. పాక్‌ దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా ప్రాణనష్టం జ‌ర‌గ‌డం క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ది. సాధారణ ప్రజల‌తో పాటు జవాన్లు వీరమరణం పొందుతున్నారు.జమ్మూలో పాక్ జరిపిన...

ఆప‌రేష‌న్ సింధూర్‌పై బాలీవుడ్ స్టార్స్ మౌనం

పహల్గామ్‌లో ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం ఆప‌రేష‌న్ సింధూర్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆప‌రేష‌న్‌లో పాక్‌లోని 9 ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేశారు. ఈ క్ర‌మంలో దాదాపు వంద‌మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టారు. ఆప‌రేష‌న్ సిందూర్‌పై, భార‌త‌ సైనికులపై దేవ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌తో పాటు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు కురిపించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా...

ఆప‌రేష‌న్ సింధూర్ కొన‌సాగుతోంది – రాజ్‌నాథ్‌ సింగ్‌

పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త సైన్యం చేప‌ట్టిన‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొన‌సాగుతుంద‌ని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెల్ల‌డించారు. ఆపరేషన్ సింధూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. నేడు త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలతో పాటు ఆయన అభినందించారు. పాకిస్థాన్ ఎదురుదాడికి పాల్ప‌డితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు....

సైన్యం చ‌ర్య దేశ భ‌ద్ర‌త‌కు నిద‌ర్శ‌నం – సీఎం రేవంత్ రెడ్డి

భారత సాయుధ బలగాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్‌కు తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడులు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా సంఘీభావంగా,...

పాకిస్తాన్‌కు గుణ‌పాఠం చెప్పాలి – అసదుద్దీన్ ఓవైసీ

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త సైన్యం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌పై అసదుద్దీన్ ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ దాడులను స్వాగతిస్తున్నామ‌ని పేర్కొన్నారు. మరో పహల్గామ్‌ లాంటి ఉగ్రదాడి జరగకుండా పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాల‌ని తెలిపారు. పాక్ ఉగ్ర‌ స్థావరాలను అన్నింటిని పూర్తిగా...

ఆప‌రేష‌న్ సింధూర్‌పై ట్రంప్ కామెంట్స్

పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త్ జ‌రుపుతున్న ఆప‌రేష‌న్ సింధూర్ ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై ప‌లు దేశాలు స్పందిస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాల‌ని సూచించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితిలు చాలా దారుణంగా ఉన్నాయ‌ని, భారత్, పాక్‌లు దశాబ్దాలుగా గొడవ...

పాక్‌పై భార‌త్‌ ‘ఆప‌రేష‌న్ సింధూర్‌’

పహల్గాం ఉగ్ర దాడిపై రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి ప్ర‌తీకార చ‌ర్య‌లు ప్రారంభించింది. పాక్ సైన్యంపై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్‌ సింధూర్‌’ విజయవంతంగా చేపట్టినట్లు భార‌త‌ సైన్యం వెల్ల‌డించింది. ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్‌ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగ‌తి తెలిసిందే. మతం...
- Advertisement -spot_img

Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -spot_img