ఇటీవల మెట్రో చార్జీలు పెంచి ప్రయాణికులకు షాకిచ్చిన మెట్రో యాజమాన్యం ఇప్పుడు ప్రయాణికులకు ఓ శుభవార్త తెలిపింది. హైదరాబాద్ మెట్రో పెంచిన చార్జీలను సవరిస్తూ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన చార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. మెట్రో...
హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. అనుమానస్పద వ్యక్తులు, పరిస్థితులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. జై హింద్ .. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో సాయుధ దళాలను చూసి...
భారత సాయుధ బలగాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడులు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా సంఘీభావంగా,...
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో యాజమాన్యం షాక్ ఇవ్వనుంది. మెట్రో ఛార్జీలను పెంచనున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు మే రెండో వారంలో పెంచిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఎల్ అండ్ టీ గ్రూప్ ఛైర్మన్ భారత్కు వచ్చిన తర్వాత ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం...
హైదరాబాద్లో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది....
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం నగరవాసులకు షాక్ ఇచ్చింది. మరోసారి చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మెట్రో రూ.6,500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు ఎల్అండ్ టీ సంస్థ తెలిపింది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించింది. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపునకు సుముఖత చూపకపోవడంతో వాయిదా...