Wednesday, July 2, 2025

పాంటింగ్ ముందు మీ సంగతి చూసుకోండి!

Must Read

గౌతమ్ గంభీర్ కౌంటర్

మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ పై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ మండిపడ్డారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ సరిగ్గా లేదని.. ఆస్ట్రేలియాతో గెలవడం కష్టమని రికీ పాంటింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ స్పందించారు.
“ముందు మీ సంగతి చూసుకోండి. మా వాళ్ల సంగతి మేం చూసుకుంటాం. ఆస్ట్రేలియాలో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఈ సిరీస్ లో మేం దూకుడు ప్రదర్శిస్తాం. సవాళ్లకు ఎల్లప్పుడూ భారత జట్టు సిద్ధంగా ఉంటుంది” అని అన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -