Tuesday, July 15, 2025

పాంటింగ్ ముందు మీ సంగతి చూసుకోండి!

Must Read

గౌతమ్ గంభీర్ కౌంటర్

మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ పై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ మండిపడ్డారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ సరిగ్గా లేదని.. ఆస్ట్రేలియాతో గెలవడం కష్టమని రికీ పాంటింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ స్పందించారు.
“ముందు మీ సంగతి చూసుకోండి. మా వాళ్ల సంగతి మేం చూసుకుంటాం. ఆస్ట్రేలియాలో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఈ సిరీస్ లో మేం దూకుడు ప్రదర్శిస్తాం. సవాళ్లకు ఎల్లప్పుడూ భారత జట్టు సిద్ధంగా ఉంటుంది” అని అన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -