Saturday, April 26, 2025

రాంగోపాల్ వర్మపై కేసు!

Must Read

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కేసులు పెడుతున్న వేళ.. ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైనా కేసు నమోదైంది. గతేడాది విడుదలైన వ్యూహం సినిమాలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ లీడర్ రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. త్వరలో విచారణ జరపనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

మ‌తం గురించి మాట్లాడొద్దు – ఏకనాథ్ షిండే

పహల్గామ్ ఉగ్రదాడి నేప‌థ్యంలో ఓ మ‌తానికి చెందిన వారిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -