Saturday, March 15, 2025

ప్రభాస్ ఎవరో తెలియదు: షర్మిల

Must Read

ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని, కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తులో వెల్లడైందని, జగన్ ఏపీ పరువు తీశారని పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాల పేరిట రూ.1750 కోట్లు లంచం తీసుకోవడంపై విచారణ జరిపించాలన్నారు. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తనపై సోషల్ మీడియాలో జగన్ దుష్ప్రచారం చేయించారని ఆరోపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -