Sunday, July 6, 2025

News

పీవీ న‌ర‌సింహ‌రావుకు ఘ‌న నివాళులు

దేశ మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ , తెలంగాణ మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తొలి...

నా స్ఫూర్తితోనే ర్యాపిడో రూప‌క‌ల్ప‌న – సీఎం చంద్ర‌బాబు

టీడీపీ జాతీయాధ్య‌క్షుడు, ఏసీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌ముఖ బైక్ ట్యాక్సీ యాప్ ర్యాపిడోపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను స్ఫూర్తిగా తీసుకునే ర్యాపిడో ఆవిష్కరణ చేశారంటూ వ్యాఖ్యానించారు. ర్యాపిడో వ్యవస్థాపకుల్లో ఒకరైన నిజామాబాద్‌కు చెందిన పవన్‌ గుంటూరు జిల్లా వాసి అని చెప్పుకొచ్చారు. గుంటూరులోని ఆర్వీఆర్‌ జేసీ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏఐఫర్‌...

పార్ల‌మెంట్ క‌న్నా రాజ్యాంగ‌మే అత్యున్న‌త‌మైన‌ది – చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

పార్ల‌మెంట్ క‌న్నా రాజ్యాంగమే అత్యున్నతమైనద‌ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. చాలామంది పార్లమెంట్ అత్యున్నతమైందంటార‌ని, కానీ త‌న‌ ఉద్దేశంలో భారత రాజ్యాంగమే అత్యంత ముఖ్యమైంద‌ని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్ కు అధికారాలున్నాయి కానీ రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేద‌న్నారు. ప్రతి ఒక్కరికి నివసించేందుకు ఇల్లు ఉండాల‌ని,...

పోర్న్ వీడియోలు చేస్తున్న దంప‌తుల అరెస్ట్

పోర్న్ వీడియోలు చిత్రీక‌రిస్తూ అమ్ముకుంటున్న ఓ దంప‌తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లోని అంబర్‌పేటలో హెచ్‌డీ కెమెరాలతో దంపతులు లైవ్ న్యూడ్ వీడియోల వ్యాపారం చేస్తున్నారు. రూ.2000కు లైవ్ లింక్, రూ.500కు రికార్డెడ్ వీడియోలు అమ్ముకుంటున్నారు. కొద్ది రోజులుగా ఈ వ్యాపారం సాగుతుంద‌గా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు.బాగ్ అంబర్‌పేటలోని మల్లికార్జుననగర్‌లోని ఓ క్యాబ్ డ్రైవ‌ర్‌...

అఖండ గోదావ‌రికి శంకుస్థాప‌న‌

రాజ‌మండ్రిలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నేడు శంకుస్థాపన చేశారు. రూ.94.44 కోట్లతో చేప‌ట్టిన‌ అఖండ గోదావరి ప్రాజెక్ట్ ప‌ర్యాట‌కుల‌ను మ‌రింత ఆక‌ర్షిస్తుంద‌ని పాల‌కులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌, బీజేపీ ఎంపీ దగ్గుబాటి...

స‌ర్పంచి ఎన్నిక‌ల‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్య‌లు చేసింది. సెప్టెంబర్‌ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు ఇచ్చిన‌ట్లు ధర్మాసనం తెలిపింది.కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేద‌ని హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖల‌య్యాయి. గతేడాది జనవరి 31తో...

కాంగ్రెస్ హామీల‌పై క‌విత పోస్టు కార్డు ఉద్య‌మం

తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. ఈ మేర‌కు తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో క‌విత పోస్టు కార్డు ఉద్యమానికి తెర‌లేపారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు హామీలు ఇవ్వడం ద్వారా తెలంగాణలో...

రూ.4 కోట్ల ఆస్తి ప‌త్రాలు హుండీలో వేసిన వ్య‌క్తి

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్య‌క్తి రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాల‌ను ఆల‌యంలోని హుండీలో వేసిన సంఘ‌ట‌న తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు త‌మ ఆస్తి ప‌త్రాల‌ను తిరిగి ఇవ్వాల‌ని ఆ వ్య‌క్తి భార్య, కుమార్తెలు ఆలయ అధికారులను వేడుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా పడవేడుకు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు...

రైల్వే టికెట్ ధ‌ర‌లు పెంపు

భార‌త రైల్వే సంస్థ ప్ర‌యాణికుల‌కు షాకివ్వ‌నుంది. రైల్వే టికెట్ ధ‌ర‌ల‌ను పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. జూలై 1 నుంచి పెంచిన‌ ధ‌ర‌లు అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. 2013, 2020లలో పెంచిన ధ‌ర‌ల‌తో పోలిస్తే ఈ పెంపు నామమాత్రమేనని అధికారులు పేర్కొంటున్నారు. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో నాన్‌-ఏసీ తరగతులపై కిలోమీటరుకు ఒక పైసా, ఏసీ...

రేవంత్ ఢిల్లీకి తిరిగేందుకే స‌రిపోతుంది – హ‌రీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరిగేందుకే స‌రిపోతుంద‌ని, ఇక కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప‌ల్లెల‌పై ప‌ట్టింపు ఎక్క‌డ ఉంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు. గ్రామాల్లో చెత్త సేక‌రించే ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ల‌కు జీతాలు చెల్లించ‌క‌పోవ‌డంపై హ‌రీష్ రావు మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తెస్తాన‌న్న మార్పు ఇదేనా అని ప్ర‌శ్నించారు. ట్రాక్టర్ లో...

Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...