Thursday, April 30, 2026

News

తమిళనాడులో ఎన్డీఏ కూటమి సీట్లు ఖరారు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలవ్వకముందే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. గత కొద్ది రోజులుగా ఎడతెగని ఉత్కంఠకు తెరదించుతూ అన్నాడీఎంకే నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ కూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం జరిగిన కీలక సమావేశం అనంతరం మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల వివరాలను అన్నాడీఎంకే అధికారికంగా వెల్లడించింది. అయితే,...

చరిత్ర సృష్టించిన ప్రధాని మోడీ

భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా ఆయన కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన దాదాపు 8,930 రోజుల పాటు పదవిలో...

ముప్పై ఏళ్లలో మీరెందుకు అభివృద్ధి చేయలేదు?

రాజకీయం అంటే కేవలం అధికార దాహం కాదు, ప్రజలకు సేవ చేయాలన్న తపన అని మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఆదివారం నగరిలోని తన నివాసంలో పుత్తూరు మున్సిపల్ మాజీ పాలకవర్గ సభ్యుల సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మరియు స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. తన...

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రంగా విమర్శలు చేశారు.. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో భారీ తీవ్ర వివాదానికి దారితీస్తోంది. కేటీఆర్ సోషల్‌ మీడియాలో ఇచ్చిన వ్యాఖ్యల్లో, కేసీఆర్...

కేసీఆర్‌కు సిట్ నోటీసులు

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఇప్పటికే కేసీఆర్‌కు అందినట్లు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ స్పందించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సిట్ విచారణకు తక్షణమే హాజరుకావాలా?...

అజిత్ పవార్‌కు క‌న్నీటి వీడ్కోలు

మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం బారామతిలో ఘనంగా నిర్వహించబడ్డాయి. బారామతి విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్‌లో ప్రభుత్వం ప్రత్యేక లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఇతర రాష్ట్ర మంత్రులు,...

ఈయూ ఒప్పందంతో ఉత్పాదక భారత్

పార్లమెంట్‌లో గురువారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత, గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన విధానాలను వివరించారు. “రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్” అంటే సంస్కరణ, పనితీరు, మార్పు అనేవి మేము తీసుకుంటున్న...

స్థిరంగా భారత ఆర్థిక వ్యవస్థ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో 2025‑26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను అధికారికంగా ప్రవేశపెట్టారు. ఇది ప్రతి సంవత్సరం బడ్జెట్ ముందుగా సమర్పించే కీలక నివేదికగా ఉండగా, దేశ ఆర్థిక పరిస్థితులు, వ్యయాలు, రాబడులు, పెట్టుబడులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. సీతారామన్ మాట్లాడుతూ,...

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా ఎంపికైన దాదాపు 61 వేల మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేశారు....

మోడీకి మ‌ద్దతు ఉప‌సంహ‌రించుకోండి – వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని, అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి మద్దతుగా నిలబడటం దురదృష్టకరమని కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హక్కులు దక్కడం లేదని పేర్కొంటూ, కేంద్రాన్ని అభ్యర్థించడం కాదు…...

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...