Thursday, April 30, 2026

News

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌కు హైకోర్ట్ నోటీసులు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారిన పార్టీ మార్పుల అంశం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. బీఆర్ఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన నిర్ణయంపై వివాదం కొనసాగుతుండగా, ఈ వ్యవహారంపై హైకోర్టు జోక్యం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అసెంబ్లీ...

యుద్ధంలో అమెరికాదే విజ‌యం – డొనాల్డ్ ట్రంప్‌

ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని ఆయన ప్రకటించారు. ఇరాన్ సైనిక శక్తి తీవ్రంగా దెబ్బతిన్నదని, ముఖ్యంగా వారి నౌకాదళం మరియు వైమానిక దళం పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు.హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖకు సంబంధించిన ఒక కార్యక్రమంలో...

ఆర్డీటీకి ‘ఫారీన్’ ఊరట: కేంద్రం నిర్ణయంపై జగన్ హర్షం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదల పెన్నిధిగా పేరొందిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)కు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద అనుమతులు లభించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూనే, సీఎం చంద్రబాబు నాయుడుపై...

దేశంలో ఇంధ‌న కొర‌త‌పై ప్రధాని మోడీ కీలక ప్రకటన

పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ ఇంధన సంక్షోభం, భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు భారతదేశానికి ఆందోళనకరంగా మారిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే,...

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ‌ స‌ర్కార్ గుడ్ న్యూస్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే ఇకపై 10 నుంచి 20 శాతం వరకు భారీ డిస్కౌంట్ లభించనుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ రక్షణ కోసం తీసుకున్న ఈవీ పాలసీలో భాగంగా ఈ మంచి నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని...

పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని మోడీపై రాహుల్ ఆగ్ర‌హం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌ ఉభయసభల్లో చేసిన ప్రసంగం దేశీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఈ ప్రసంగంలో ఆయన ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలతో పాటు భారత విదేశాంగ విధాన దృక్పథాన్ని వివరించగా, ‘కొవిడ్‌’ మహమ్మారి ప్రస్తావనను కూడా తీసుకువచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ...

కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌డం ఖాయ‌మ‌న్న జీవ‌న్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పే దిశగా సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. పార్టీ మార్పు దాదాపు ఖాయమని సంకేతాలు ఇస్తూ, రేపు ఉదయం 10 గంటలకు తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.మంగళవారం పీసీసీ అధ్యక్షుడు...

నాపై జ‌రిగిన దాడిపై విచార‌ణ చేప‌ట్టండి – అంబ‌టి రాంబాబు

ఆంధ్రప్రదేశ్‌ మాజీమంత్రి అంబటి రాంబాబు ఇవాళ (మార్చి 23) గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. తన ఇంటిపై దాడి, నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో హింసించడంపై విచారణ చేపట్టాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు.‘నా ఇంటిపై దాడి ఘటనలో విచారణ అధికారిని మార్చాలి. నల్లపాడు పీఎస్‌లో టార్చర్‌ వ్యవహారంలో పూర్తి విచారణ చేయాలి. మా ఇంటిపై ఏడున్నర...

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు

గత కొన్ని వారాలుగా యుద్ధ మేఘాలతో అట్టుడికిపోతున్న మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా శాంతి గాలులు వీస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు, ప్రతిదాడులతో ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తోందా అన్న ఆందోళనల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని, గత రెండు రోజులుగా...

బడ్జెట్ అంటే అంకెల గారడీయేనా? – హరీష్ రావు

తెలంగాణ శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చా వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాస్తవాలు తక్కువ, అంకెల గారడీ ఎక్కువ ఉందని ఆయన ఎండగట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ముఖ్యంగా రైతులకు,...

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...