Monday, January 26, 2026

Entertainment

తెరపైకి ఎన్టీఆర్ నాల్గో తరం వారసుడు!

స్వర్గీయ నందమూరి తారకరామారావు ముని మనవడు, కళ్యాణ్ రామ్ కొడుకు వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఇతడి పేరు కూడా నందమూరి తారకరామారావు. డీవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఇతను సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ యూట్యూబ్ లో పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ కొడుకు తొలి సినిమా తీస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు...

హ్యాప్పీ బర్త్ డే అనన్య పాండే!

బాలీవుడ్ నటి అనన్య పాండే బర్త్ డే సందర్భంగా.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అనన్య అక్టోబర్ 30, 1998లో పుట్టింది. ఆమె తండ్రి కూడా చంకీ పాండే కూడా నటుడే. ఆమె తల్లి భావన పాండే ముంబయిలోని ప్రముఖ కాస్టూమ్ డిజైనర్. అనన్యకు ఒక చెల్లె ఉంది. ఆమె పేరు...

1..] 2.. 3..

చీరకట్టులో త్రిప్తి డిమ్రి!

యానిమల్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయిన త్రిప్తి డిమ్రి చీర కట్టులో ప్రేక్షకులకు కనిపించింది. తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంది. 1.. 2.. 3.. 4.. 5.. 6..

రాజాసాబ్ ‘న్యూలుక్’ అదిరిందిగా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రాజాసాబ్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆ మూవీ టీం విడుదల చేసింది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు. అంతకంటే ముందుగానే ఈ రోజు సాయంత్రం 4.05గంటలకు పోస్టర్ రిలీజ్...

రాజేంద్ర ప్రసాద్ కూతురు మృతి.. ఇష్టం లేకపోయినా తీవ్ర విషాదమే…!

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పరిచయం లేని వ్యక్తి. మూడు తరాల ప్రజలకు గుర్తుండే వ్యక్తి. ఇప్పుడు అతని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించింది. పేరు గాయత్రి. వయస్సు 38. తండ్రి బతికి ఉండగా కూతురు మరణం చూడడం ఎవరికైనా బాధాకరమే. అయితే, గాయత్రిది ప్రేమ...

రేపే దేవర విడుదల

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రెడీ! దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర రేపే విడుదల కానుంది. కొన్ని థియేటర్లలో ఉదయం 1.30 గంటలకే ఈ సినిమా ప్రసారం కానుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. సినిమాలోని పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రిబుకింగ్ లోనూ రికార్డులు సృష్టించింది....

మోహన్ బాబు ఇంట్లో భారీ దోపిడీ

సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ శివారు జల్ పల్లిలో గల తన ఇంట్లో రూ.10 లక్షల సొత్తు మాయమైంది. ఆ సమయంలో తన ఇంట్లోని పని మనిషి నాయక్ కనిపించకుండా పోవడంతో ఆయనపై అనుమానం ఏర్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నాయక్ ను వెతికారు. కాల్స్ ట్రేసింగ్ ఆధారంగా...

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...