Saturday, March 15, 2025

Today Bharat

సిమెంట్ పిచ్‌పై సంజు స్పెషల్ ట్రైనింగ్‌

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో భారత ఓపెనర్ సంజు శాంసన్ (26, 5) పరుగులకే ఔటయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కే వికెట్ ఇచ్చాడు. రాజ్‌కోట్‌ వేదికగా నేడు (బుధవారం) సాయంత్రం జరిగే మూడో టీ20లో షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కొనేందుకు సంజు తీవ్ర సాధన చేశాడు. త్రోడౌన్...

మళ్లీ క్రికెట్ ఆడనున్న అఫ్గాన్ మహిళలు

అఫ్గాన్‌ మహిళా క్రికెటర్లు మళ్లీ క్రికెట్ ఆడనున్నారు. ఆస్ట్రేలియాకు శరణార్థులుగా వెళ్లిన ఈ జట్టు ఇప్పుడు ఒక్కటిగా కలిసి బరిలోకి దిగనున్నారు. మెల్‌బోర్న్‌‌లో క్రికెట్‌ వితౌట్‌ బోర్డర్స్‌ ఎలెవన్‌తో అఫ్గానిస్థాన్‌ మహిళల ఎలెవన్‌ జట్టు గురువారం ఎగ్జిబిషన్‌ టీ20 మ్యాచ్‌ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా, క్రికెట్‌ వితౌట్‌ బోర్డర్స్, ఆస్ట్రేలియా ప్రభుత్వం...

కైలాస-మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం

ఇండియా-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు యథాపూర్వ పరిస్థితికి చేరుకునే దిశగా మరో ముందడుగు పడింది. 2020 నుంచి నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర'ను పునరుద్ధరించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య...

రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా?: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 'బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6లక్షల 50వేల వరకు రేషన్ కార్డులు ఇచ్చాం. కానీ, ఏనాడు మేము ప్రచారం చేసుకోలేదు. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా? మేము మీసేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డులు ఇచ్చాము. ఇప్పుడు రేషన్ కార్డుల...

కన్నడ బిగ్ బాస్ విన్నర్‌గా రైతు బిడ్డ

కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11 విన్నర్‌గా రైతు బిడ్డ హనుమంత ట్రోఫీ గెలుచుకున్నాడు. హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన హనుమంత.. తనదైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్‌ను అలరించాడు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. సోషల్‌మీడియా...

వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మంధాన

ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఎంపికైంది. 2024లో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన మంధాన.. క్యాలెండర్ ఇయర్‌లో మునుపెన్నడూ లేని విధంగా 747 పరుగులు చేసింది. 57.86 సగటుతో, 95.15 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక రన్స్‌ సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో...

గద్దర్‌కు బరాబర్ పద్మశ్రీ ఇవ్వం: బండి సంజయ్

ప్రజా కవి గద్దర్‌పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ పద్మశ్రీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఎందరో బీజేపీ నేతలను చంపిన వారిలో గద్దర్ కూడా ఒకరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గద్దర్‌కు పద్మశ్రీ బరాబర్ ఇవ్వబోమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలకు పేర్లను పంపితే...

సుప్రీంకోర్టులో ఉదయనిధికి ఊరట

సుప్రీంకోర్టులో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌‌కు ఊరట లభించింది. 'సనాతన ధర్మం' గురించి 2023 సెప్టెంబర్‌లో ఉదయనిధి చేసిన వివాదాస్పద ప్రసంగానికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో మూడు రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్లను ఎలా కొనసాగించగలరని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. వీటిని విచారించేందుకు...

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

తెలంగాణలో కొత్తగా నాలుగు పథకాలను రేవంత్ సర్కార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తొలిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులను అధికారులు జారీ చేశారు. దీంతో కొత్త కార్డుల్లోని 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ జరుగుతుంది. తొలిరోజు మండలానికొక...

తిలక్ వర్మ సరికొత్త రికార్డు!

టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డు సృష్టించారు. వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ (258) పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో తిలక్ (107,120,19,72) 318 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా తిలక్ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా...

About Me

577 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -spot_img