Saturday, May 17, 2025

Today Bharat

ఆప‌రేష‌న్ సింధూర్ కొన‌సాగుతోంది – రాజ్‌నాథ్‌ సింగ్‌

పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త సైన్యం చేప‌ట్టిన‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొన‌సాగుతుంద‌ని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెల్ల‌డించారు. ఆపరేషన్ సింధూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. నేడు త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలతో పాటు ఆయన అభినందించారు. పాకిస్థాన్ ఎదురుదాడికి పాల్ప‌డితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు....

జ‌గ‌న్‌ 2.0లో కార్య‌క‌ర్త‌ల‌కే ప్రాధాన్య‌త – వైయ‌స్ జ‌గ‌న్‌

జ‌గ‌న్ 2.0లో కార్య‌క‌ర్త‌ల‌కే అత్యంత ప్రాధాన్య‌త ఇస్తాన‌ని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు,...

భార‌త సైన్యానికి మ‌ద్ద‌తుగా నేడు ర్యాలీ

ఆపరేషన్ సింధూర్, హైదరాబాద్‌లో మాక్ డ్రిల్ నిర్వహించిన నేపథ్యంలో పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మరోసారి సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన మాక్ డ్రిల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఇలాంటి కీలక సమయాల్లో అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో...

హెలీకాఫ్ట‌ర్ కూలి ఐదుగురు మృతి

ఉత్త‌రాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్త‌ర కాశీలో ప‌ర్యాట‌కుల‌తో వెళ్తున్న హెలీకాఫ్టర్ సాంకేతిక లోపాల కార‌ణంగా కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. హెలీకాఫ్ట‌ర్‌ పర్యాటకులతో గంగోత్రికి వెళ్తుండగా గంగ్నాని వద్ద కుప్పకూలింది. ప్ర‌మాద స‌మ‌యంలో హెలీకాఫ్ట‌ర్‌లో ఏడుగురు ప‌ర్యాట‌కులు ఉన్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి...

నేడు హైడ్రా పోలీస్ స్టేష‌న్ ప్రారంభం

హైద‌రాబాద్‌లో భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను అరిక‌ట్టేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా హైడ్రాను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అమలులోకి తీసుకురావడానికి నిర్ణయించారు. దీనిని నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించ‌నున్నారు. హైదరాబాద్ నగరంలోని బుద్ధభవన్ పక్కనే నిర్మించిన ఈ హైడ్రా...

పాక్‌-భార‌త్ గొడ‌వ‌లు ఆపండి – ట్రంప్

భారత్, పాకిస్తాన్ దాడులపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి స్పందించారు. రెండు దేశాలు టిట్ ఫర్ టాట్‌ లాగా చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకొని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నాన‌ని చెప్పారు. రెండు దేశాలతో త‌న‌కు మంచి సత్సంబంధాలు ఉన్నాయ‌ని, ఈ గొడవలు ఆపుతారంటే త‌న‌కు చేతనైన సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు....

ప్రజలకు ఆందోళన అవసరం లేదు – మంత్రి పొన్నం

హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంద‌ని వెల్ల‌డించారు. అనుమానస్పద వ్యక్తులు, పరిస్థితులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. జై హింద్ .. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో సాయుధ దళాలను చూసి...

అల్లూరి సీతారామ‌రాజుకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాడించి తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు అని పేర్కొన్నారు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ...

సైన్యం చ‌ర్య దేశ భ‌ద్ర‌త‌కు నిద‌ర్శ‌నం – సీఎం రేవంత్ రెడ్డి

భారత సాయుధ బలగాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్‌కు తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడులు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా సంఘీభావంగా,...

పాకిస్తాన్‌కు గుణ‌పాఠం చెప్పాలి – అసదుద్దీన్ ఓవైసీ

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త సైన్యం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌పై అసదుద్దీన్ ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ దాడులను స్వాగతిస్తున్నామ‌ని పేర్కొన్నారు. మరో పహల్గామ్‌ లాంటి ఉగ్రదాడి జరగకుండా పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాల‌ని తెలిపారు. పాక్ ఉగ్ర‌ స్థావరాలను అన్నింటిని పూర్తిగా...

About Me

665 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -spot_img