Wednesday, July 2, 2025

క్రిమినల్స్ తో ‘నో ఫ్రెండ్లీ’ పోలీసింగ్!

Must Read

రాష్​ట్రంలో శాంతిభద్రతల విషయంలో పోలీసులు రాజీపడవద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ రక్షణ, సమాజ రక్షణ కోసం పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. రాష్ట్రంలో క్రిమినల్స్ తో కఠినంగా వ్యవహరించాలని, బాధితులతోనే ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -