Wednesday, November 19, 2025

#todaybharat

రూ.ల‌క్ష దాటిన ప‌సిడి!

దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యుల‌కు అంద‌న్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధ‌ర‌ కేవ‌లం గ‌త తొమ్మిది నెల‌ల కాలంలోనే రూ.22,000 వేల‌కు పైగా పెరిగిపోయింది. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,00,015 ఉన్న‌ది. ఇదే 10 గ్రాముల బంగారం ధ‌ర గ‌తేడాది జులై...

మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

స్టార్ హీరో మ‌హేశ్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో అధికారులు ప‌లు ఆధారాలు సేక‌రించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య...

పోప్ ఫ్రాన్సిస్ క‌న్నుమూత‌.. మోదీ దిగ్భ్రాంతి

పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల తీవ్ర బాధ కలిగింది. ఈ దుఃఖం, జ్ఞాపకార్థ ఘడియలో, ప్రపంచ కాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా పోప్ ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. చిన్నప్పటి నుంచీ, ఆయన ప్రభువైన క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసుకోవడానికి తనను...

భార‌త్ చేరుకున్న జేడీ వాన్స్ దంప‌తులు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ మేర‌కు నేడు ఉద‌య‌మే వారు భార‌త్‌కు చేరుకున్నారు. వారికి భార‌త అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జేడి వాన్స్.. తొలిసారి భారత పర్యటనకు వ‌చ్చారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్,...

హైదరాబాద్‌లో నేటి నుంచి వైన్స్ బంద్

హైదరాబాద్‌లో మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్‌. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జ‌రుగ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది....

జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్

జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగులు మావో యిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయి స్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సోమ‌వారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో...

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సూర్యాపేట - చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చ‌దువుతున్న కృష్ణ‌వేణి శ‌నివారం ఉద‌యం కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి...

వివాహేతర సంబంధం నేరం కాదు

ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పువివాహేతర సంబంధంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధం నేరం కాద‌ని ప్ర‌క‌టించింది. తన భార్య ప్రియుడిపై ఓ భ‌ర్త వేసిన కేసును కొట్టి వేస్తూ కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఈ నెల 17న ఈ కేసులో ప్రియుడికి విముక్తి కలిగించింది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ...

మే 2న చార్‌ధామ్ యాత్ర షురూ

హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన చార్‌ధామ్ యాత్ర మే2న ప్రారంభం కానుంది. కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 2న భక్తుల కోసం తెరువ‌నున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఇక‌ బద్రీనాథ్ ఆలయం మే 4న ప్రారంభంకానుంది. అలాగే, మద్‌మహేశ్వర ఆలయం మే 21న, తుంగనాథ్ ఆలయం మే 2న తెరుస్తామని కమిటీ వివరించింది. హిమపాతం కారణంగా ఈ...

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమ‌ల‌లో జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఊంజల్ సేవా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img