స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ డిమాండ్తో బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించాయి. తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించగా, అధ్యక్షురాలు కవిత, ఆమె కుమారుడు ఆదిత్య ఖైరతాబాద్ చౌరస్తాలో మానవ హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. "ప్రతి ఇంటి నుంచి పోరాటం రావాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు...
హైదరాబాద్కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటంతో నకిలీ ఓఆర్ఎస్ బ్రాండ్లపై విజయం సాధించారు. ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న కొన్ని బ్రాండ్లు డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు పాటించకుండా, అధిక గ్లూకోజ్, తక్కువ ఎలక్ట్రోలైట్లతో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆమె ఆరోపించారు. "వంద మిల్లీలీటర్ల ఓఆర్ఎస్లో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి, కానీ...
పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపింది. ఆఫ్ఘన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఈ దాడిని "అనాగరిక, అనైతిక చర్య"గా ఖండించారు. "ప్రపంచ వేదికపై దేశం కోసం ఆడాలని కలలు కన్న...
బెంగళూరు రోడ్లు, చెత్త సమస్యపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేశారు. "చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో చెత్త సమస్య దయనీయంగా ఉంది," అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా స్పందిస్తూ, "కిరణ్ మజుందార్...
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వానంతో స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్లో పాల్గొననున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏపీలో మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆహ్వానం పంపింది. ఈ పర్యటనలో లోకేష్...
42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్కు మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్లో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్ల వద్ద ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రోజూ 3,500 బస్సులు రాకపోకలు సాగించే ఎంజీబీఎస్లో ఒక్క బస్సు కూడా...
ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. పోలీసులను ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారం వాడుకుంటున్నారని అన్నారు. నల్లపాడు స్టేషన్ పరిధిలో హత్య కేసులో వైసీపీ కార్యకర్తను అరెస్టు చేశారని అన్నారు. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో వైసీపీ...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్...
టీటీడీ పరకామణి కేసులో ముఖ్య పరిణామం జరిగింది. సీజ్ చేసిన వివరాలు సీల్డ్ కవర్ లో హైకోర్టు రిజిస్టర్ కి సీఐడీ అధికారులు అందజేశారు. తదుపరి విచారణను ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ వేయకుండా జాప్యం చేసినందుకు ఏపీ న్యాయవాదుల...
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కర్నూలు శివారులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. ప్రధాని పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు....
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...