స్టార్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. టీమిండియాలో ఎంతో సీనియర్ ఆటగాడైన అశ్విన్.. ఇక నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీలలో కనిపించడు. తన కెరీర్ లో భారత్ తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచులు ఆడారు. మొత్తం 765 వికెట్లు తీశారు. ఇక 106 టెస్టు...
ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కావాలని ప్రభుత్వం ఇదివరకే గవర్నర్ ను కోరింది. ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపి అరెస్ట్...
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. రోడ్లు పొంగ మంచుతో కమ్మి ఉన్నాయి. ఉదయం 9 దాటినా చలి తగ్గడం లేదు. అటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని అల్లూరి జిల్లా కుంతలలో 8.9 డిగ్రీల టెంపరేచర్...
ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి న్యాయస్థానంలో ఊరట దక్కింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఇటీవల ఆయనపై కేసు నమోదు అయింది. పోలీసులు ఆయన ఆచూకీ కోసం హైదరాబాద్ అంతా గాలించారు. కానీ, ఆర్జీవీ మాత్రం తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘోరం
చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు బయటపడ్డారు. ఈ దారుణ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్, మరొకరు శనివారం తెల్లవారుజామున 3...
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా లాక్కెల్లి కారులో ఎక్కించారు. అక్కడి నుంచి వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ కు తరలించారు....
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్ గ్రామానికి చెందిన స్వాతి ప్రియ.. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. తోటి విద్యార్థులు.. వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి...
రాష్ట్రంలో వరి కోతలు మొదలైనప్పటికీ.. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్లు లేవు.. రైతు భరోసా లేదు.. అని విమర్శించారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయిందని.. పూర్తి నష్టపరిహారంలో వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. ఈ...
భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నెలకొంది. కేడర్ అంతా పాత, కొత్త వర్గాలుగా మారిపోయారు. అక్కడి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారు గుర్తుపై గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొదెం వీరయ్యకు ప్రభుత్వం అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది. అయితే,...
సీఎం రేవంత్ రెడ్డి పెద్ద తుగ్లక్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి పేరు వినగానే కూలగొట్టడం, కేసులు పెట్టడం, కక్షసాధింపులే గుర్తుకువస్తాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి తలకు మాసినోడు చెరిపేస్తే కేసీఆర్ పేరు పోదని, కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. అధికారం అడ్డంపెట్టుకొని...
సూర్యాపేట జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సూర్యాపేట - చిలుకూరు మండలం...