Tuesday, July 15, 2025

బీజేపీ నుంచి ఎవ‌రు వెళ్లినా న‌ష్టం లేదు – రాంచంద‌ర్ రావు

Must Read

బీజేపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేద‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌రిగిన సంద‌ర్భంగా ప‌ద‌వి ఆశిస్తూ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. త‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో రాజా సింగ్ పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కాగా, ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో రాంచంద‌ర్ రావు వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -