Wednesday, November 12, 2025

చలి ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్ లో మార్పు!

Must Read

ఎండాకాలంలో ఒక్కపూట బడులు చూసి ఉంటాం. కానీ, చలికాలంలోనూ పాఠశాలల సమయాల్లో మార్పులు వచ్చాయి. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ టైమ్సింగ్ లో మార్పులు తీసుకొచ్చారు. ఆ జిల్లాలో ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 వరకు బడులు నడపాలని సర్కారు ఆదేశించింది. మిగిలిన జిల్లాల విద్యార్థులు కూడా పాఠశాలల పని వేళలు మార్చాలని అభ్యర్థిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇదే కోరుతున్నారు. ఆదిలాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -