Saturday, January 25, 2025

సీఎం సొంతూరులో లాఠీ ఛార్జ్!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు ధర్నా చేశారు. తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీలు వద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనాకారులను చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజాపాలన అంటే లాఠీలతో కొట్టడమా? అని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -