Tuesday, July 1, 2025

మోడీకి మతిపోయింది.. రాహుల్ విమర్శలు

Must Read

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచార వేడి పెరిగింది. ప్రధాన పార్టీలు విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. మహారాష్ట్రలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లాగే ప్రధాని మోడీకి మతి పోయిందేమోనని సెటైర్ వేశారు. మోడీ స్పీచ్ వింటుంటే చెప్పిందే పదే పదే చెబుతున్నారని, జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చాడని చెప్పినట్లు గుర్తు చేశారు. జోబైడెన్ లాగే మోడీకి మతిపోయిందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -