Friday, June 20, 2025

ఏటూరు నాగారంలో భారీ ఎన్ కౌంటర్

Must Read

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, నక్సల్స్ మధ్య భీకర పోరు సాగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోలు హతమైనట్లు సమాచారం. ఇందులో ఒకరు దళ కమాండర్ గా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టుల వద్ద పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వ‌రం – ఎంపీ ఈట‌ల‌

కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స‌వాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్‌లో ఆమోదం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -