Sunday, May 18, 2025

హైదరాబాద్ పై ఆంక్షలు!

Must Read

హైదరాబాద్ లో నవంబర్ 28 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీపీ ఆనంద్ తెలిపారు. పలు సంస్థలు, పార్టీలు శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని.. ఒకేచోట ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -