Thursday, February 13, 2025

హైదరాబాద్ పై ఆంక్షలు!

Must Read

హైదరాబాద్ లో నవంబర్ 28 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీపీ ఆనంద్ తెలిపారు. పలు సంస్థలు, పార్టీలు శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని.. ఒకేచోట ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -