Friday, January 24, 2025

గవర్నర్ ను వీసీగా తొలగించిన రేవంత్!

Must Read


తెలంగాణ మహిళా యూనివర్సిటీ గతంలో గవర్నర్ వైసీ ఛాన్సలర్ గా ఉండేవారు. కానీ, వీసీగా గవర్నర్ ను తొలగించి, తానే వీసీగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈమేరకు చట్ట సవరణ కూడా చేశారు. అలాగే మహిళా యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మార్చారు. కోటి ఉమెన్స్ కాలేజీ ప్రధాన కేంద్రంగా ఈ యూనివర్సిటీ పనిచేస్తోంది. దీని పరిధిలో 14 పీజీ, 28 యూజీ కాలేజీలు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -