Friday, August 15, 2025

ఈ సినిమాలతో రూ.100 కోట్లు నష్టపోయా: నిర్మాత

Must Read

మహేష్ బాబు ఖలేజా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొమరం పులి సినిమాలతో తనకు రూ.100 కోట్ల నష్టం వచ్చిందని నిర్మాత రమేష్ బాబు చెప్పారు. ఏడాది చేయాల్సిన సినిమాలు మూడేళ్లు అయ్యాయని అన్నారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేయలేదని.. కనీసం పలకరించిన పాపాన పోలేదని నిర్మాత రమేష్ బాబు పేర్కొన్నారు. 2011లో ఓ వ్యాపారవేత్తను బెదిరించిన కేసులో ఆయన అరెస్టై ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు.

- Advertisement -
- Advertisement -
Latest News

శ్రీశైలానికి వ‌ర‌ద ప్ర‌వాహం

భారీ వర్షాల ప్రభావంతో ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీనితో, ప్రాజెక్టు అధికారులు ఏడు రేడియల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -