Thursday, March 13, 2025

Uncategorized

చంద్రబాబు ఒక రాక్షసుడు!

చంద్రబాబు దుర్బుద్ధితోనే తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీశారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని ఒక దుష్ప్రచారం చేయించి రాక్షసానందం పొందారని విమర్శించారు. 100 రోజుల పాలన విఫలం అవ్వడంతోనే ఈ లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే నెయ్యి కంటైనర్లు వచ్చాయని, దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది...

‘దేవర’ ఎలా ఉందంటే!

భారీ అంచనాలతో తెరకెక్కిన దేవర సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కాంబోలో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా మొత్తం ఊపేస్తోంది. ఓవర్ సీస్ లోనూ భారీ వసూళ్లు రాబట్టాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? పాత్రలు ఎలా ఉన్నాయి? దర్శకుడు...

బాంబులతో పేల్చేసిన హైడ్రా

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. ఓఆర్ఆర్ పరిధి దాటి దూసుకెళ్తోంది. సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలోని చెరువులో ఓ వ్యక్తి ఏకంగా నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అక్కడికి వెళ్లేందుకు చెరువు మీదుగా మెట్ల మార్గాన్ని కూడా నిర్మించాడు. దీనిని ఒక అతిథి గృహంగా మార్చాడు....

హర్షసాయిపై రేప్ కేసు!

యూట్యూబ్ లో డబ్బులు పంచుతూ ఫేమస్ అయిన హర్షసాయిపై పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు ఫైల్ అయింది. హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగికంగా వాడుకోవడమే కాక తన వద్ద రూ.2కోట్లు తీసుకుని, ముఖం చాటేశాడని కంప్లయింట్ చేసింది. తన పర్సనల్...

ఓటుకు నోటు.. విచారణకు రావాల్సిందే!

నాంపల్లి కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 16న కోర్టులో హాజరు కావాలని ఉత్తర్వులిచ్చింది. నాంపల్లి కోర్టులో ఈ రోజు ఈడీ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో నిందితులైన వారిలో ఒకే ఒక్కరు ముత్తయ్య విచారణకు హాజరయ్యారు....

కర్ణాటక సీఎంకు హైకోర్టు షాక్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ముడా కేసులో తనపై ఎంక్వైరీ వేయకుండా ఆపాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ముడా కేసును విచారించాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టులో చిక్కెదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం సిద్ధిరామయ్య ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మధురైలో భూసేకరణ సమయంలో సిద్ధిరామయ్య...

ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర

ఏపీలోని 20 కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం చైర్మన్లు, సభ్యులను నియమించింది. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టారు. ఇందులో ముఖ్య శాఖ అయిన ఆర్టీసీకి చైర్మన్ గా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేరు ప్రకటించింది. శాప్ చైర్మన్ గా రవి...

ప్రకాశ్ రాజ్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్

విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నటుడు ప్రకాశ్ రాజ్ తనకు మంచి మిత్రుడని, అతనంటే ఎంతో గౌరవం ఉందన్నారు. సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం వాటిల్లితే ప్రశ్నించడం...

కల్తీ లడ్డూ చంద్రబాబు కట్టు కథ

చంద్రబాబు తన తప్పులను, మోసాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగాలనే నీచ బుద్ధి చంద్రబాబుకే చెల్లిందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం, వరదల నియంత్రణలో విఫలం...

ఓటుకు నోటు కేసులో గురుశిష్యులకు ఊరట!

ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి, హోంమంత్రి జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. ఒకవేళ చేసుకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. రేవంత్ కు...

Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...