Thursday, February 12, 2026

Today Bharat

టీటీడీలో అన్య‌మ‌త‌స్తుల‌ను తొల‌గించండి – బండి సంజ‌య్‌

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో అన్య‌మ‌త‌స్తుల‌ను తొల‌గించాల‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా తిరుమ‌ల‌లో శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. అర్చ‌కులు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికి , ద‌ర్శ‌నం అనంత‌రం తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భ‌గా బండి సంజ‌య్ మాట్లాడుతూ… టీటీడీలో...

రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాజాసింగ్‌ బహిరంగంగా విమర్శలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంమ‌య్యారు. అయితే పార్టీ అధిష్టానం రామ‌చంద్ర‌రావును అధ్య‌క్షుడిగా నియ‌మించ‌డంతో పాటు, రాష్ట్ర‌ బీజేపీలోని పరిణామాలకు నిరసనగా రాజాసింగ్‌...

సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింది – యాంక‌ర్ ఉద‌య‌భాను

సీనియ‌ర్ యాంక‌ర్ ఉదయభాను సినీ ప‌రిశ్ర‌మ‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింద‌ని ఆమె పేర్కొన్నారు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామ' సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించించారు.సినీ పరిశ్రమలో యాంక‌ర్ల‌కు అవకాశాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌లో ఉద‌య‌భాను మాట్లాడుతూ…...

బండి సంజ‌య్ బ‌ర్త్ డే.. సీఎం రేవంత్ రెడ్డి విషెస్‌

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. బండి సంజ‌య్ త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కానుక‌గా ప‌లు...

ప్ర‌భుత్వం చేతిలో కీలుబొమ్మ‌గా ఈసీ – కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

ఎన్నిక‌ల సంఘం ప్రభుత్వం చేతిలో ఒక కీలుబొమ్మగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. వినోదం కోసం పనులు చేయడానికి మన దగ్గర తోలుబొమ్మలు ఉన్నట్లు… నరేంద్ర మోడీకి కూడా ఒక కీలుబొమ్మ ఉందన్నారు. ప్ర‌ధాని...

ఢిల్లీలో భూకంపం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో భూకంపం క‌ల‌క‌లం రేపింది. గురువారం భూమి స్వ‌ల్పంగా కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.1గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.

గుజ‌రాత్ వంతెన ప్ర‌మాదంలో 16కు చేరిన‌ మృతులు

గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో పురాత‌న వంతెన కూలిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్ర‌స్తుతం మృతుల సంఖ్య 16కు చేరిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. కూలిన వంతెన పనికి రాదని ముందే హెచ్చరించినా అధికారులు ప‌ట్టించుకోలేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 2021లోనే వంతెన స్థితి అధ్వానంగా మారిందని, వాహనాలను అనుమతించవద్దని హెచ్చరించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మృతుల...

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

వైసీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు, వైయ‌స్ జ‌గ‌న్‌ అభిమానులు, ప్ర‌జ‌లు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. జ‌న సందోహాన్ని అదుపు చేయ‌లేక పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల తీరుపై వైయ‌స్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. పోలీసుల లాఠీ చార్జ్ లో చంద్రగిరి యువజన విభాగం...

డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్‌లో కూలుతున్న వంతెన‌లు

గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో వంతెన కూలిన దుర్ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్‌లో వంతెన‌ల‌న్నీ కూలిపోతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ గుజరాత్ నమూనాకు మరో రోజు మరొక అద్భుతమైన ఉదాహరణ అంటూ సెటైర్లు వేశారు. ఒక క్షణం మీరు వంతెనపై ఉంటారు.. మరొక క్షణం నదిలో ఉంటారంటూ వ్యంగ్యంగా...

గుజ‌రాత్‌లో కుప్ప‌కూలిన వంతెన

గుజ‌రాత్ రాష్ట్రంలోని వ‌డోద‌ర‌లో దారుణం జ‌రిగింది. ఓ పురాత‌న వంతెన ఒక్క‌సారిగా కుప్పకూలడంతో వంతెన పై నుంచి వెళ్తున్న‌ వాహనాలు నదిలో పడిపోయాయి. పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పుడు వంతెన‌పై ఉన్న‌ రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి.ఈ...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img