Wednesday, November 12, 2025

ఢిల్లీలో భూకంపం

Must Read

దేశ రాజ‌ధాని ఢిల్లీలో భూకంపం క‌ల‌క‌లం రేపింది. గురువారం భూమి స్వ‌ల్పంగా కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.1గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -