Monday, February 16, 2026

ఢిల్లీలో భూకంపం

Must Read

దేశ రాజ‌ధాని ఢిల్లీలో భూకంపం క‌ల‌క‌లం రేపింది. గురువారం భూమి స్వ‌ల్పంగా కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.1గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -