Thursday, June 18, 2026

Today Bharat

బీసీ బిల్లు సాధ‌న‌కు క‌విత 72 గంట‌ల‌ దీక్ష

బీసీ బిల్లు అవసరాన్ని దేశానికి చాటి చెప్పేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆగస్టు 4 నుంచి 6 వరకు 72 గంటల దీక్ష చేపట్టనున్నట్టు వెల్ల‌డించారు. క‌విత నేడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. గ‌త కొంత కాలంగా బీసీ గ‌ళం వినిపిస్తున్న క‌విత వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారాయి....

సరస్వతీ పవర్‌ షేర్ల బదిలీపై ఎన్సీఎల్టీ స్టే

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ఊరట లభించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలిపివేస్తూ ట్రైబ్యునల్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైయ‌స్ జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైయ‌స్ షర్మిలపై ఆరోపణలు చేస్తూ, షేర్లను తమ అనుమతి...

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగ‌రేస్తాం – మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ స్థానికుల‌కే ఇస్తామ‌ని, నియోజ‌క‌ర్గంలో కాంగ్రెస్ జెండా ఎగ‌రేస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం జూబ్లీహిల్స్ లోని ఇందిరాన‌గ‌ర్‌లో పొన్నం ప్ర‌భాక‌ర్‌ మీడియాతో మాట్లాడారు. స్థానిక‌ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పొన్నం...

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 12న పోలింగ్‌ జరగనుంది. అనంతరం ఆగస్టు 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇక మరోవైపు, తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హైకోర్టు పలు మార్లు హెచ్చరించినా,...

బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి సీఎం

తెలంగాణ‌లో బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరాలని మంత్రిమండలి నిర్ణయించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్...

నిండుకుండలా నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్ట్

ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. నేడు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తనున్నారు. ప్రస్తుతం సాగర్‌కు 2,01,743 క్యూసెక్కుల వరద వస్తుండగా, 41,497 క్యూసెక్కుల...

విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అఘాయిత్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఓ దారుణ‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికులను కలచివేస్తోంది. సమాచారం ప్రకారం, నాలుగు నెలల క్రితం ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై...

సినారెకు సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులు

తెలంగాణ సాహిత్యానికి వన్నె తెచ్చిన మహాకవి, సారస్వత శిఖరం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి.నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గేయ రచయితగా, నవలాకారుడిగా, పద్యకవిగా సాహిత్య రంగానికి ఆచార్య సి.నారాయణ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. తెలుగు...

టీటీడీ నిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు వాడొద్దు : వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దేవస్థానాల నిధుల వినియోగం, వీఐపీల దర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేదికగా మాట్లాడుతూ ఆయన, "ప్రపంచంలో హిందువులకు తిరుమల ఒక స్ఫూర్తి కేంద్రం. భక్తులు సమర్పించే కానుకలు పూర్తిగా ధార్మిక,...

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో హైఅలర్ట్‌

మావోయిస్టు పార్టీ వారోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు హైఅలర్ట్ ప్ర‌క‌టించాయి. ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఈ వారోత్సవాల సందర్భంగా పోలీసు విభాగం అప్రమత్తమైంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో ప్రత్యేక బలగాలు వాహనాల...

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img