Saturday, April 18, 2026

Today Bharat

నేడు వైసీపీ విస్తృత సమావేశం

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), మరియు రాష్ట్ర కార్యదర్శులు...

ఇంద్రకీలాద్రిపై అపచారం!

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల సందర్భంగా, పవిత్ర ఆలయ పరిసరాల్లో ముగ్గురు వ్యక్తులు చెప్పులు ధరించి తిరగడం భక్తులలో ఆగ్రహానికి కారణమైంది. అమ్మవారి దర్శనం అనంతరం, నటరాజ స్వామి ఆలయం, గణపతి ఆలయం, శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి కుంకుమార్చన ప్రాంగణం, మరియు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి...

వైసీపీ నేత‌ల‌తో జగన్ కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతూ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 24న ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. తాడేపల్లిలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి జగన్ స్వయంగా అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు సభ్యులు,...

ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి టీజీ భరత్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు అని మంత్రి టీజీ భరత్ అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఇష్టానుసారం పంచుతున్నారు...

బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చిందే జగన్: సజ్జల రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ, బీసీ విభాగం...

జగన్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతోంది. అన్నదాతల సమస్యలు, విద్యుత్ చార్జీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటివాటిపై ఆందోళనలు చేసింది. ఈ నిరసనలు విజయవంతమయ్యాయని చర్చ జరుగుతోంది. కానీ ఈ కార్యక్రమాల్లో వైసీపీ నేతలు మాత్రమే పాల్గొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ మిర్చి,...

రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి సరెండర్

వైసీపీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వినియోగించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువు ముగియడంతో మిథున్ రెడ్డి హైదరాబాద్ నుంచి రాజమండ్రి...

సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ఫ్లాప్ – వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రకటనలు, బాండ్లలో చెప్పిన వాగ్దానాలను ఎగ్గొడుతూ అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు...

బాపట్ల జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలీకాప్టర్ ఎగరడానికి అనుమతి లభించలేదు. ఈ కారణంగా గురువారం చివరి నిమిషంలో పవన్ కల్యాణ్...

నేడు అనంతపురంలో కూట‌మి భారీ స‌భ‌!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పెద్ద సభను నిర్వహించ‌నుంది. అనంతపురం వేదికగా ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నేడు బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ...

About Me

1286 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -spot_img