Thursday, April 16, 2026

నేడు వైసీపీ విస్తృత సమావేశం

Must Read

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), మరియు రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు) హాజరవుతారు. పార్టీ నాయకులతో వైఎస్‌ జగన్‌ సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, మరియు ఇతర ముఖ్య విషయాలపై చర్చించనున్నారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణకు కీలకమైనదిగా భావిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -