Saturday, March 14, 2026

Today Bharat

పాక్లో భారత విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకో తెలుసా?

పాక్లో భారత విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకో తెలుసా? న్యూ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. విమానంలోని ఓ ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాలనుకున్నారు. సమీపంలో ఉన్న పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయానికి సమాచారం పంపారు. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానాన్ని...

నిజంగా ఆయన ఉమ్మేశాడా? యాంకర్కు మలాలా దిమ్మతిరిగే రిప్లయ్!

నిజంగా ఆయన ఉమ్మేశాడా? యాంకర్కు మలాలా దిమ్మతిరిగే రిప్లయ్! యూఎస్లోని లాస్ ఏంజెల్స్లో 95వ ఆస్కార్స్ వేడుక వైభవంగా జరిగింది. అంతర్జాతీయ సినిమా తారలు ఇందులో సందడి చేశారు. ఈ వేడుకల్లో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్ కూడా పాల్గొనడం విశేషం. భర్త ఆసర్ మాలిక్తో కలసి వేడుకలకు ఆమె అటెండ్...

జస్ట్ రూ.99కే బ్యాంక్ను కొనేశారు! ఇదెక్కడి డీల్రా మావా!

జస్ట్ రూ.99కే బ్యాంక్ను కొనేశారు! ఇదెక్కడి డీల్రా మావా! పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుత రోజుల్లో బతుకీడ్చడం కష్టంగా మారింది. ప్రతిదీ ప్రియమైపోయింది. పాలు, పెట్రోల్, కూరగాయలు, రెంట్లు.. ఇలా అన్నింటి ధరలు పెరిగిపోయాయి. రూ.100 నోటు తీస్తే గానీ ఏదీ కొనలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఓ అతిపెద్ద బ్యాంకును కేవలం రూ.99కే కొనేశారు....

బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి! శరీరంలో కాల్షియం లోపం ఉన్నవారికి వచ్చే వ్యాధుల్లో ‘బోలు ఎముకల వ్యాధి’ ఒకటి. దీన్ని నయం కాని వ్యాధిగా చెబుతుంటారు. కానీ దీని లక్షణాలను మాత్రం అదుపులో ఉంచడం సాధ్యమే. ఆహారపు అలవాట్లు, జీవనశైలికి సంబంధించిన సమస్యగా దీన్ని చెప్పొచ్చు. వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే...

KCR సతీమణికి అస్వస్థత.. వెంటనే AIG ఆస్పత్రికి తరలింపు

KCR సతీమణికి అస్వస్థత.. వెంటనే AIG ఆస్పత్రికి తరలింపు తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో శోభను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట కేసీఆర్ కూడా ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం శోభకు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తల్లిని చూసేందుకు కల్వకుంట్ల కవిత కూడా...

నగ్న ప్రదర్శన చేయమంటారని భయపడ్డా.. అమ్మ బాగా కొట్టింది: పూనమ్ పాండే

నగ్న ప్రదర్శన చేయమంటారని భయపడ్డా.. అమ్మ బాగా కొట్టింది: పూనమ్ పాండే బాలీవుడ్ హీరోయిన్లలో పూనమ్ పాండే గురించి తెలిసిందే. నటిగా అంత పేరు లేకపోయినా వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుందీ సిజ్లింగ్ బ్యూటీ. ఫొటో షూట్స్లో దిగిన హాట్ ఫొటోల్లో తన అందచందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. ఆమె...

స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. మాధురి దీక్షిత్ తల్లి కన్నుమూత

స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. మాధురి దీక్షిత్ తల్లి కన్నుమూత బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌, అందాల తార మాధురి దీక్షిత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి స్నేహలతా దీక్షిత్ (91) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న స్నేహలత.. ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఆమె...

ముగ్గురు స్టార్ల మధ్య తీవ్రపోటీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరంటే!

ముగ్గురు స్టార్ల మధ్య తీవ్రపోటీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరంటే! గాయంతో కొన్నాళ్లు భారత జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంలో దుమ్మురేపుతున్నాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్లో తన సత్తా ఏంటో చూపించాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ చెలరేగి టీమిండియాకు తాను ఎంత కీలకమో నిరూపించాడు. అయితే...

జూన్‌లో జ‌గ‌న్ వైజాగ్ షిప్ట్‌!

జూన్‌లో జ‌గ‌న్ వైజాగ్ షిప్ట్‌!మంత్రుల‌కు స‌మాచారం ఇచ్చిన ముఖ్య‌మంత్రి రాజధాని తరలింపులో వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వైజాగ్ షిఫ్ట్ అవుతున్న‌ట్లు మంత్రుల‌కు సీఎం స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో...

విరాట్ డబుల్ సెంచరీ చేస్తే టీమిండియాదే గెలుపు!

విరాట్ డబుల్ సెంచరీ చేస్తే టీమిండియాదే గెలుపు! ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరుగుతున్న నాలుగో టెస్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత లాంగ్ ఫార్మాట్లో సెంచరీ (137 బ్యాటింగ్) బాదిన కింగ్ కోహ్లీ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఆట గురించి భారత లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img