Friday, June 19, 2026

Today Bharat

కర్ణాటక సీఎంకు హైకోర్టు షాక్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ముడా కేసులో తనపై ఎంక్వైరీ వేయకుండా ఆపాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ముడా కేసును విచారించాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టులో చిక్కెదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం సిద్ధిరామయ్య ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మధురైలో భూసేకరణ సమయంలో సిద్ధిరామయ్య...

ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర

ఏపీలోని 20 కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం చైర్మన్లు, సభ్యులను నియమించింది. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టారు. ఇందులో ముఖ్య శాఖ అయిన ఆర్టీసీకి చైర్మన్ గా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేరు ప్రకటించింది. శాప్ చైర్మన్ గా రవి...

ప్రకాశ్ రాజ్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్

విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నటుడు ప్రకాశ్ రాజ్ తనకు మంచి మిత్రుడని, అతనంటే ఎంతో గౌరవం ఉందన్నారు. సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం వాటిల్లితే ప్రశ్నించడం...

కల్తీ లడ్డూ చంద్రబాబు కట్టు కథ

చంద్రబాబు తన తప్పులను, మోసాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగాలనే నీచ బుద్ధి చంద్రబాబుకే చెల్లిందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం, వరదల నియంత్రణలో విఫలం...

ఓటుకు నోటు కేసులో గురుశిష్యులకు ఊరట!

ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి, హోంమంత్రి జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. ఒకవేళ చేసుకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. రేవంత్ కు...

తిరుపతి లడ్డూ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందానని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. దీనిపై సాధ్యమైనంత కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల పవిత్రత, ధార్మికత రక్షణ కోసం సనాతన...

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి నాగబాబు అండగా నిలవడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, ఒక సంఘటనకు పలు కోణాలు ఉంటాయని, జానీ మాస్టర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో...

వైసీపీకి ఉదయభాను రాజీనామా

వైసీపీకి మరో షాక్ తగలింది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఉదయభాను త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. #TodayBharathNews

రేపే చివరి చంద్రగ్రహణం.. ఈ పనులు అస్సలు చేయొద్దు!

మన దేశంలోని ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు నమ్మకాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారనేది తెలిసిందే. కొన్ని విషయాల్లోనైతే నమ్మకాలు, పట్టింపులు మరీ ఎక్కువగా ఉంటాయి. హిందూ మతంలో పంచాంగం, వాస్తు లాంటివి బాగా పాటిస్తారు. అలాగే గ్రహణాలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. హైందవ మతంలో గ్రహణాలను చెడుగా భావిస్తారు. గ్రహణ కిరణాలను...

కాఫీ విత్ కరణ్ షో.. దీపికా ఎఫైర్లపై భారీ ట్రోలింగ్!

సెలబ్రిటీల లవ్ లైఫ్ గురించి ఎన్నో గాసిప్స్, రూమర్స్ రావడం వింటూనే ఉంటాం. ఫలానా హీరో ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు, ఫలానా హీరోయిన్ ఒక హీరోతో ఎఫైర్ నడుపుతోంది లాంటి వార్తలు సోషల్ మీడియాలోనూ వస్తుంటాయి. అయితే వీటిల్లో నిజానిజాలు ఏంటనేది స్వయంగా సెలబ్రిటీలు చెబితే గానీ నమ్మలేని పరిస్థితి. ఇండియన్...

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img