సోషల్ మీడియా వినియోగం ఈ రోజుల్లో ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పిల్లలు, యువత, పెద్దలు అనే తేడాల్లేకుండా అందరూ సోషల్ మీడియా యాప్స్ కు బాగా అలవాటు పడిపోయారు. పొద్దున లేవగానే వాట్సాప్ లో స్టేటస్ లు చూడటం, ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టేయడం కామన్ అయిపోయింది. ఫ్రీ...
ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ గురించి తెలిసిందే. దీన్ని త్వరగా గుర్తిస్తే నయం చేయడం సాధ్యమే. అయితే ఒకసారి ట్రీట్ మెంట్ తీసుకున్నా.. మళ్లీ క్యాన్సర్ రాదని చెప్పలేం. ఈ వ్యాధి చికిత్సకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెలబ్రిటీలు, ధనికులకు ఇది సాధ్యమే. కానీ పేద, మధ్య తరగతి ప్రజలకు క్యాన్సర్...
‘సింగం’.. ఆడియెన్స్ కు బాగా నచ్చిన సిరీస్ ల్లో ఇదొకటి. ఇటు సౌత్ ఆడియెన్స్ తో పాటు అటు నార్త్ లోనూ ఈ సిరీస్ బాగా ఫేమస్ అని చెప్పొచ్చు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సింగం’ ఇక్కడ పాపులర్. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ యాక్ట్ చేసిన ‘సింగం’కు మంచి...
పాన్ ఇండియా స్టార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. సినిమాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల అకాడమీ నుంచి ఎన్టీఆర్కు ఆహ్వానం లభించింది. అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరేందుకు తారక్ కు పిలుపు అందింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ ను దక్కించుకున్న విషయం...
ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అవసరమైన పోషకాలు శరీరంలో తగిన పాళ్లలో ఉండాల్సిందే. అలాంటి వాటిల్లో మెగ్నీషియం కూడా ఒకటి. శరీర సమతుల్యతను కాపాడటంతో పాటు కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపర్చడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ శరీరంలో మెగ్నీషియం లోపిస్తే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అలాంటి సిగ్నల్స్...
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం ఎన్నికల ఢంకా మోగింది. అభ్యర్థుల జాబితాను తయారు చేయడం, ప్రచారం.. తదితర విషయాలపై పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు...
జ్వరం వచ్చిందంటే చాలు.. పెద్దలు, పిల్లలు అనే తేడాల్లేకుండా అందరూ వేసుకునే టాబ్లెట్గా పారాసెటమాల్ను చెప్పొచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా, అసలు వైద్యుడ్ని కలవకుండానే ఒంట్లో నలతగా అనిపిస్తే వెంటనే ఈ మాత్రను వేసుకోవడం చూస్తూనే ఉంటాం. పైగా మొన్నటివరకు కొవిడ్-19 విజృంభిస్తుండటంతో అందరి ఇళ్లలోనూ పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ ఉండటం కామన్...
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత విషయంలో దాఖలైన పిటిషన్ల మీద సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ పిటిషన్ల మీద నాలుగు వేర్వేరు తీర్పులను వెలువరించింది. ఈ సందర్భంగా దేశ అత్యున్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కం అనేది నగరాలు లేదా...
ఒకే ఒక్క మూవీతో ఓవర్నైట్ స్టార్ అయిపోయారు సిద్దు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’ అనే ఓ చిన్న చిత్రం ఆయన సినీ కెరీర్ను పూర్తిగా మార్చేసింది. అంతకుమందు ‘గుంటూరు టాకీస్’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘కల్కి’ లాంటి పలు మూవీస్ చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఏ ముహూర్తాన ‘డీజే టిల్లు’కు...
ఒకే ఒక్క సినిమాతో రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. ఆ మూవీనే ‘బాహుమలి’. ఈ సిరీస్ ప్రభాస్ ఇమేజ్ ను అమాంతం ఆకాశం ఎత్తుకు పెంచేసింది. దీంతో తర్వాతి ఆయన నటించే ఫిల్మ్స్ పై ఆ ఎఫెక్ట్ పడింది. డార్లింగ్ మూవీస్ యావరేజ్ గా ఉంటే ఆడియెన్స్...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...