Wednesday, February 5, 2025

గవర్నర్ ను వీసీగా తొలగించిన రేవంత్!

Must Read


తెలంగాణ మహిళా యూనివర్సిటీ గతంలో గవర్నర్ వైసీ ఛాన్సలర్ గా ఉండేవారు. కానీ, వీసీగా గవర్నర్ ను తొలగించి, తానే వీసీగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈమేరకు చట్ట సవరణ కూడా చేశారు. అలాగే మహిళా యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మార్చారు. కోటి ఉమెన్స్ కాలేజీ ప్రధాన కేంద్రంగా ఈ యూనివర్సిటీ పనిచేస్తోంది. దీని పరిధిలో 14 పీజీ, 28 యూజీ కాలేజీలు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -