Tuesday, July 1, 2025

ఏటూరు నాగారంలో భారీ ఎన్ కౌంటర్

Must Read

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, నక్సల్స్ మధ్య భీకర పోరు సాగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోలు హతమైనట్లు సమాచారం. ఇందులో ఒకరు దళ కమాండర్ గా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టుల వద్ద పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -