Wednesday, October 22, 2025

సిరిసిల్లలో నేతన్న సూసైడ్!

Must Read

సిరిసిల్లలో మరో నేతన్న సూసైడ్ చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎర్రం కొమురయ్య(55) ఎనిమిది నెలలుగా ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయి కిరణ్, కూతురు వరలక్మి ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -