Sunday, June 1, 2025

హైడ్రా భయం.. మరో వ్యక్తి మృతి

Must Read

హైడ్రా కూల్చివేతల భయంతో హైదరాబాద్ లో మరో వ్యక్తి చనిపోయాడు. అంబర్‌పేటలోని తులసీరాం నగర్ కు చెందిన గంధశ్రీ కుమార్(55) ఇంటికి కొద్దిరోజుల కింద హైడ్రా అధికారులు మార్కింగ్ చేసి వెళ్లారు. అప్పటి నుంచి అతడికి ఇళ్లు కూలుతుందని భయం పట్టుకుంది. దీంతో బుధవారం ఉదయం గుండెపోటు వచ్చి మరణించాడు. కుమార్ భార్య కూడా కొద్ది సంవత్సరాల క్రితం కన్నుమూసింది. కుమార్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -