Sunday, June 15, 2025

కల్తీ లడ్డూ చంద్రబాబు కట్టు కథ

Must Read

చంద్రబాబు తన తప్పులను, మోసాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగాలనే నీచ బుద్ధి చంద్రబాబుకే చెల్లిందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం, వరదల నియంత్రణలో విఫలం అవ్వడంతోనే చంద్రబాబు మతిలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో నెయ్యిని పరీక్షించిన తర్వాతే లడ్డూ తయారీకి వాడుతారని, ఏండ్ల నాటి నుంచి ఇదే సంప్రదాయం జరుగుతోందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -