Saturday, February 15, 2025

ఓటుకు నోటు కేసులో గురుశిష్యులకు ఊరట!

Must Read

ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి, హోంమంత్రి జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. ఒకవేళ చేసుకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

రేవంత్ కు మొట్టికాయలు

కవిత బెయిల్ విషయంలో నోరు జారిన సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టు తీర్పుపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. బాధ్యతాయుత పదవిలో కొనసాగుతూ ఇలాంటి మాటలు మాట్లాడవద్దని మందలించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -